స్థానిక కుర్రాడు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా బలమైన ఆట కారణంగా ఐపీఎల్ 2022 (IPL 2022) టైటిల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ కల చెదిరిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తర్వాత తొలిసారి ఐపీఎల్ లీగ్లో పాల్గొని ఛాంపియన్గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది.